మన్యం మనుగడ మంగపేట.
మంగపేట మండలం లోని బుచ్చంపేట,రమణక్కపేట గ్రామాలలో శుక్రవారం టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కుడుముల లక్ష్మీనారాయణ కొబ్బరికాయ కొట్టి సిసి రోడ్డు పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పిఏసీఎస్ డైరెక్టర్ చిట్టిమల్ల రజిత సమ్మయ్య,మండల ప్రధాన కార్యదర్శి గుండేటి రాజుయాదవ్, బుచ్చంపేట గ్రామ అధ్యక్షుడు బూర్గుల వెంకటమల్లు, రైతు సంఘం గ్రామ అధ్యక్షుడు సామ మల్లారెడ్డి, గ్రామ ప్రధాన కార్యదర్శి మండల ఉప్పలయ్య, బిసి సెల్ మండల ఉపాధ్యక్షుడు నక్క యాకయ్య, మండల రమేష్, గ్రామ కమిటీ మహిళ అధ్యక్షురాలు సామ రేణుక, పిట్టల బాలక్రిష్ణ, పిట్టల అంజమ్మ, కృష్ణచారి, తాళ్లూరి మధుకర్, ధర్మారపు యాకయ్య, సామ యుగేందర్, మండల సోషల్ మీడియా ఇంఛార్జి గుడివాడ శ్రీహరి, నాలి జగపతి బాబు, పిట్టల సతీష్, వెంకన్న చారి, బత్తిని మహేష్, పూజారి వెంకన్న రమణక్కపేట గ్రామ కమిటీ అధ్యక్షులు .బట్ట సందీప్, బేగ రాజు,వంశీ, పత్రి రాజు,ఇల్లందుల రామారావు,రఘు,శ్రీను,సాంబయ్య,పేరయ్య,రమణయ్య,ఇప్ప సమ్మయ్య,తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: