మన్యంటీవి, అశ్వారావుపేట:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలం, ఊట్లపల్లి గ్రామ పంచాయితీ, పాపిడిగూడెం గ్రామంలో సోమవారం కోదండ రామాలయంనందు విగ్రహ, ధ్వజస్తంభ, శిఖర ప్రతిష్టా మహోత్సవం సందర్బంగా సర్పంచ్ సాధు జోత్స్నా భాయ్ అశ్వరావుపేట నియోజకవర్గ శాసనసభ్యులు మెచ్చా నాగేశ్వరరావుకి ఆహ్వానం పత్రిక వారి స్వగృహానికి వెళ్లి అందించారు. ఎమ్మెల్యే మెచ్చా ఆహ్వానం స్వీకరించి సానుకూలుకంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో అశ్వారావుపేట మండలం నాయకులు మందపాటి మోహన్ రెడ్డి, వార్డ్ మెంబర్ రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: