మన్యం టివి దుమ్ముగూడెం::
దుమ్ముగూడెం మండల సరిహద్దు చత్తీస్ఘడ్ రాష్ట్రం సుకుమా జిల్లా ధర్మపేట గ్రామ సమీపంలో రోడ్డు పనుల కోసం వేట్ మిక్స్ తీసుకు వెళ్తున్న టిప్పర్ ను దగ్ధం చేసిన మావోయిస్టలు రోడ్డు పనులు కోసం గౌరారం నుంచి వైట్ మిక్స్ తీసుకొని రోడ్ పనుల నిమిత్తం వెళ్తున్న లారీ ని సమీప అడవుల్లో అకస్మాత్తుగా రోడ్డు మీద వచ్చే లారీని ఆపి తగలబెటారు. కాంట్రాక్టర్ పాల్వంచ వాసి అమర్ పై హత్యాయత్నం చేయడానికి పక్క సమాచారం తో వచ్చారు కానీ అతను ,తృటిలో తప్పించుకున్నాడు కాంట్రాక్టర్ అమర్ గత కొంతకాలంగా మావోయిస్టు హెచ్చరికలు బేఖాతరు చేస్తున్నాడని కారణంగా ఇవాళ మధ్యాహ్నం వచ్చి రోడ్డు పనులు చేస్తున్నా లారీ ని తగలబెట్టి వెళ్లారు.
Post A Comment: