మన్యం టివి ,దుమ్ముగూడెం::
దుమ్ముగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 8 ,9 ,10 తరగతులు1966-69 సంవత్సరంలో విద్యాభ్యాసం చేసిన పూర్వ విద్యార్థులు అంతా ఆదివారం దుమ్ము ఉన్నత పాఠశాలలో కలుపుకొని తన పాత అనుభవాలను పాల్గొన్నారు ఉదయం 11 గంటలకు ముందుగా ప్రార్ధన గీతం తో ఆరంభం చేసుకొని తన పూర్వపు ఉపాధ్యాయులు కొంతమందిని తమ సహకారాలను కీర్తిశేషులైన వారికి శ్రద్ధాంజలి ఘటించి ,పాఠశాలలో గడిపారు 33 మంది పూర్వ విద్యార్థులు ఒకరొకరు తమ అనుభూతులను పంచుకొని ఆనందంగా గడిపారు ఈ కార్యక్రమంలో తొమ్మిది మంది మహిళలు 24 మంది పురుషులు హాజరై వారిని ప్రధానోపాధ్యాయులు శాలువతో సత్కరించి గ్రూప్ ఫోటో తీసుకొని ఆనందంగా పాఠశాలలో గడిపారు ఈ కార్యక్రమంలో మజ్జి వెంకటరమణారెడ్డి , సూర్యనారాయణ రెడ్డి, ఆంజనేయ శర్మ ,సిహెచ్ అప్పారావు, ఈశ్వర్ రెడ్డి వీరందరి సహకారంతో ఈ వేదికను ఐక్యంగా కావడానికి ఎంతో కృషి చేశారు ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు శంకర్ గారిని సత్కరించి సహకరించినందుకు ధన్యవాదాలు తెలిపారు.
Post A Comment: