మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులుగా ఇటీవల నూతనంగా నియమితులైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు ను మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలియజేసిన పినపాక మండల ఎంపిపి గుమ్మడి గాంధీ,మణుగూరు మండల ఎంపిపి కారం విజయ కుమారి,కరకగూడెం మండలం ఎంపీపీ రేగా కాళిక, ఆళ్ల పల్లి మండల ఎంపిపి కొండ్రు మంజుభార్గవి,తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: