CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఆర్థిక అక్షరాస్యత వారోత్సవం పోస్టర్ ఆవిష్కరించిన ఎల్డిఎం మరియు బ్యాంకు మేనేజర్లు.

Share it:

 



మన్యం టీవీ న్యూస్ దమ్మపేట ఫిబ్రవరి ( 19 ) శనివారం ;- కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం మల్లారం గ్రామంలో ఆర్బిఐ వారు చేపట్టిన ఆర్థిక అక్షరాస్యత వారోత్సవం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా లీడ్ బ్యాంక్ మేనేజర్ శ్రీనివాసరావు ఆర్థిక అక్షరాస్యత వారోత్సవం పోస్టర్ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా లీడ్ బ్యాంక్ మేనేజర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ గో డిజిటల్ & గో సెక్యూర్ డిజిటల్ లావాదేవీల సౌలభ్యం గురించి అవగాహన కల్పించారు డిజిటల్ లావాదేవీల భద్రత కల్పించడం కస్టమర్ల రక్షణ కల్పించడం ఆన్లైన్ మోసాలపై అవగాహన కల్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్ వి అంజి బాబు ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్ దాది చంటి బ్యాంకు మేనేజర్లు పట్వారిగూడెం ఏపీజీవీబీ బ్యాంక్ మేనేజర్ దినేష్ కుమార్ వడ్ల గూడెం యుబిఐ బ్యాంకు మేనేజర్ జీవన్ కుమార్ నాగుపల్లి యుబిఐ బ్యాంక్ మేనేజర్ నరేంద్ర వినాయకపురం యుబిఐ బ్యాంక్ మేనేజర్ కృష్ణ దమ్మపేట ఏపిఎం మారుతి నాగేశ్వరరావు వివిధ గ్రామాల గ్రామ దీపికలు సర్పంచులు ప్రజా ప్రతినిధులు మొదలగు వారు పాల్గొన్నారు

Share it:

TS

Post A Comment: