CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

సోమనపల్లి పకిర్ కుమార్ మరణం కాంగ్రెస్ పార్టీ కి తీరని లోటు.

Share it:

 



మన్యం మనుగడ, చండ్రుగొండ:

 చంద్రుగొండ మండల కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ అధ్యక్షులు సోమనపల్లి పకిర్ కుమార్ శనివారం రోడ్డు ప్రమాదం లో మృతి చెందారు. ఈ సందర్భంగా సోమనపల్లి పకిర్ కుమార్ మృతదేహాన్ని సందర్శించి పీసీసీ మెంబర్, ములకలపల్లి. జెడ్పీటీసీ. సున్నం నాగమణి, అన్నపురెడ్డి పల్లి మండల. కాంగ్రెస్ ఇంచార్జి. వనమా గాందీ. చంద్రుగొండ మండల జెడ్పీటీసీ కొనగండ్ల వెంకట రెడ్డి. చంద్రు గొండ మండల కాంగ్రెస్ ఇంచార్జి గోవింద రెడ్డి లు ఆయన కి ఘన నివాళ్ళు అర్పించారు.సోమనపల్లి పకిర్ కుమార్ మరణం కాంగ్రెస్ పార్టీ కి తీరని లోటు అని వారు ఆవేదన వెలిబుచ్చారు. ఈ కార్యక్రమంలో చంద్రుగొండ. మహిళ కాంగ్రెస్ ప్రెసిడెంట్ క్రిష్ణ వేణి , గోళ్ల ముత్తయ్య. తిరునహరి పుల్లారావు. ఇనపనూరి. జమలయ్య. వేముల కోటేశ్వరరావు బడుగు శంకర్. పలువురు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: