మన్యం మనుగడ కరకగూడెం: మండల పరిధిలోని కొర్నవల్లి గ్రామానికి చెందిన పోలెబోయిన. రాంబాబు- సరస్వతి దంపతుల కుమార్తెలు సంజన తేజస్విని ఓణిల అలంకరణ వేడుకకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు హాజరై చిరంజీవులకు అక్షంతలు వేసి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రావుల సోమయ్య ఆత్మకమిటీ డైరెక్టర్ కొంపల్లి పెద్ద రామలింగం, మండల నాయకులు చిట్టి సతీష్, సారా సాంబయ్య,ఎలిపెద్ది శ్రీనివాస్ రెడ్డి చందా. హరికృష్ణ వెంకటనారాయణ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: