మన్యం మనుగడ మంగపేట.
ములుగు జిల్లా మంగపేట మండలం నర్సింహసాగర్ గ్రామనికి చెందిన మంగపేట యూత్ కాంగ్రెస్ మండల అద్యక్షులు మురుకుట్ల నరేంధర్ సోదరి వివాహం గురువారం జరుగగా, వేడుకలకు ములుగు యం.యల్.ఎ జాతీయ కాంగ్రెస్ మహిళా ప్రధాన కార్యదర్శి దనసరి సీతక్క కుమారుడు సూర్యం, జిల్లా కిసాన్ సెల్ ఉపాద్యక్షులు వల్లిపల్లి శివయ్య, యస్సి సెల్ జిల్లా ప్రధానకార్యదర్శి దిగొండ కాంతారావు లు ప్రత్యేకంగా హాజరై నూతనవధూవరులనుఆశీర్వదించారు.ఈకార్యక్రమంలో కాంగ్రెస్ మండల ప్రధాన కార్యదర్శిలు అయ్యెరి యానయ్య, కొంకతి సాంభశివరావు, మైప లాలయ్య , కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండల అద్యక్షులు సయ్యద్ హుసెన్, సొసైటి డైరెక్టర్ కోడం బాలక్రిష్ణ, యస్ టి సెల్ మండల అద్యక్షులు చాద మల్లయ్య, యస్సి సెల్ మండల అద్యక్షులు పల్లికొండ యాదగిరి,కిసాన్ సెల్ మండల కార్యదర్శి చిన్నపల్లి స్వామి, మిడియా ఇంచార్జీ బసారి నాగార్జున , కాంగ్రెస్ పార్టి ముఖ్య నాయకులు కొమురం బాలయ్య, ఇస్సార్ ఖాన్, హరిక్రిష్ణ , ఫయజ్, తదితరులు పాల్గొని ఆశీర్వదించారు.
Post A Comment: