మన్యం టీవీ న్యూస్ దమ్మపేట ( 07 ) ఫిబ్రవరి సోమవారం ;- దమ్మపేట మండలం లింగాలపల్లి గ్రామం లో సీతారామాంజనేయ వినాయక గ్రామ దేవత ముత్యాలమ్మ భూదేవి కొర్రాజులు బొడ్రాయి స్థిరప్రతిష్ట అనంతర0 ఈరోజు ప్రతిష్ట విగ్రహాలకు బోనాలు సమర్పించే కార్యక్రమం లో అతిథి గా ఉమ్మడి ఖమ్మం జిల్లా వైఎస్సార్ టిపీ షర్మిలమ్మ పార్టీ కో కన్వీనర్ అశ్వారావుపేట నియోజిక వర్గ వైఎస్సార్ టిపీ షర్మిలమ్మ పార్టీ నాయకులు సోయం వీరభద్రం పాల్గొన్నారు వారికి ఆలయ కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు బ్రాహ్మణులు వేద మంత్రోచ్చరణ తో వైదిక ధర్మము ప్రకారము పూజ కార్యక్రమాలు నిర్వహించారు తరువత రామాలయం అభివృద్ధి కి తన వంతు గా అక్షరాల పది వేల నూట పదహారు రూపాయిలు లింగాలపల్లి ఆలయ కమిటీ సభ్యులకు అంధజేయడం జరిగింది ఈ కార్యక్రమం లో అన్నపురెడ్డిపల్లి మండల ఎంపీపీ సున్నం లలిత ఆలయ కమిటీ సభ్యులు చాపా ముత్యాలరావు సోయం నాగుబాబు వుకే బుల్లిబాబు సోయం రమేష్ వుకే రామచంద్రం మోడియం శ్రీను కీసర వీరాస్వామి చాపా రమేష్ వాడే వీరభద్రం చాపా జోగారావు యువ నాయకులు వాడే వీరాస్వామి గ్రామపెద్దలు యూత్ కమిటీ సభ్యులు ఆలయ కమిటీ సభ్యులు మహిళలు పాల్గొన్నారు
Post A Comment: