మన్యం మనుగడ మంగపేట.
మంగపేట మండలం నర్శింహసాగర్ గ్రామంలో మురుకుంట్ల నర్శింహరావు (వీఆర్వో) చెల్లెలు వివాహ కార్యక్రమానికి గురువారం బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి తాటి కృష్ణ,మైనార్టీ మోర్చా జిల్లా అధ్యక్షుడు మహ్మద్ యాకుబ్ పాషాలు ప్రత్యేకంగా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. కార్యక్రమంలో మల్లూరు హేమాచల శ్రీలక్మి నర్శింహస్వామి ఆలయ మాజీ చైర్మన్ ముగులుట్ల సత్యనారాయణ, దళిత మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి గద్దల రఘు, మైనార్టీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి సయ్యద్ నాగూల్ మీరా, గిరిజన మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు కోరేం నర్శింహులు, కిసాన్ మోర్చా జిల్లా కార్యవర్గ సభ్యుడు దంతేన పెల్లి నరేందర్,కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు పులిశర్ల వేంకటేశ్వర్లు, ఆక తిరుమల రావు, సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: