మన్యం మనుగడ, పినపాక:
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు జన్మదినాన్ని పురస్కరించుకొని పినపాక మండలం లోని ఏడేళ్ల బయ్యారం అటవీశాఖ మొక్కలు నాటింది. అటవి క్షేత్ర అధికారి తేజస్వి ఆధ్వర్యంలో, అటవీ క్షేత్ర కార్యాలయం ఆవరణలో మొక్కలు నాటడం జరిగింది.
ఈ కార్యక్రమంలో క్షేత్ర కార్యాలయ బీట్ అధికారులు, కంప్యూటర్ ఆపరేటర్ పోలెబోయిన సాంబశివరావు,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: