మన్యం మనుగడ ప్రతినిధి అశ్వాపురం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం సత్యనారాయణపురం గ్రామంలో , బొడ్రాయి ముత్యాలమ్మ పోతురాజు విగ్రహ ప్రతిష్ట మరియు పలు దైవ కార్యక్రమాల కి రేగా విష్ణు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 50 వేల రూపాయలు అందజేసిన ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు. ఈ కార్యక్రమంలో రామచంద్రపురం గ్రామపంచాయతీ సర్పంచ్ కాక అశోక్, గ్రామ పెద్దలు కొమ్ము భద్రయ్య, వాంకుడోత్ వెంకన్న, వల్లపు కృష్ణరాజు, వల్లపు కృష్ణ, చలమల ఉప్పలయ్య తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: