మన్యం టీవీ, అశ్వాపురం:తెలంగాణ ఏర్పాటు మీద మరోసారి విషం చిమ్ముతూ పార్లమెంట్ లో అడ్డగోలిగా మాట్లాడిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పట్ల ,సిరుల తల్లి సింగరేణి ని కాపాడుకునేందుకు బీజేపీ ప్రభుత్వ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగ ఈ రోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు, ప్రభుత్వ విప్,పినపాక శాసనసభ్యులు రేగ కాంతారావు ఆదేశాలు మేరకు అశ్వాపురం టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కోడి అమరేందర్ ఆధ్వర్యంలో అశ్వాపురం మండలంలో,రాలి ,నిరసన కార్యక్రమం అశ్వాపురం టిఆర్ఎస్ పార్టీ నాయకులు నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో వైస్ ఎంపిపి కంచుగట్ల వీరబద్రం, మహిళా మండలి అధ్యక్షురాలు తోకల లత,మండల ప్రధాన కార్యదర్శి, మర్రిమల్లారెడ్డి, మాజీ ఎంపీపీ కోళ్లు మల్లారెడ్డి, సీనియర్ నాయకులు కందుల కృష్ణర్జిన, ఎస్ ఎస్ సి సెల్ నియోజకవర్గ అధ్యక్షుడు వెన్న అశోక్, ఎస్ టి సెల్ మండల అధ్యక్షుడు దుర్గారావు, ఎస్ సి సెల్ అధ్యక్షుడు గొర్రెముచు వెంకట రమణ, మాజీ ఎంపిటిసి బండారు బలరం,సర్పంచ్ లు,పాయం బద్రమ్మ,కాకా అశోక్, పాయం బద్రయ్య, బాణోత్ శారదా,నాయకులు ,కోడి గంగన్న,చిలక వెంకటరమయ్యా,కృష్ణ కంసాని సత్యనారాయణ, ,నహీం ,నియెజికవర్గ యువజన ఉపాధ్యక్షుడు లంకెల రమేష్ ,మండల యూత్ ప్రెసిడెంట్ గద్దల రామకృష్ణ, గ్రామ శాఖ అధ్యక్షులు ఉప్పు నూతల మహేష్, సోడే నవీన్ ,పున్నారవు,యువజన నాయకులు కోరేం రామారావు ,మామిళ్ల కనిష్, ప్రశాంత్, ప్రజా ప్రతినిధులు, మండల నాయకులు, నాయకులు,తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: