CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

అధర్య పడొద్దు అండగా ఉంటా ప్రభుత్వ విప్ రేగా.

Share it:

 


మన్యం మనుగడ కరకగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం పర్యటనలో భాగంగా కరకగూడెం మండలం వీరాపురం గ్రామానికి చెందిన బిజ్జా స్వామి ఏకైక కుమారుడు బిజ్జా దిలీప్ కుమార్ (20) సంవత్సరాలు గత రెండు రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందటంతో విషయం తెలుసుకొని వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అనంతరం అన్ని విధాలుగా ఆదుకుంటానాని భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ రేగా కాళికా మండల అధ్యక్షులు రావుల సోమయ్య గౌడ్ టిఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: