మన్యం మనుగడ ఏటూరు నాగారం
ములుగు జిల్లా ఏటూరు నాగారం మండల కేంద్రంలో మంగళవారం ములుగు జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్ ఆదేశాల మేరకు మండల కేంద్రానికి చెందిన మహమ్మద్ మక్బూల్ కు ముఖ్యమంత్రి సహాయనిధి నుండి మంజూరైన రూ"1,50,000/విలువగల చెక్కును మండల అధ్యక్షులు సునీల్ కుమార్ ఆధ్వర్యంలో అందజేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా కోఆప్షన్ సభ్యులు ఎండి వలీయాబీ సలీం,ఎంపీపీ అంతటి విజయ నాగరాజు, సీనియర్ నాయకులు తుమ్మ మల్లారెడ్డి,సప్పిడి రామ నరసయ్య,ఏటూరు నాగారం పట్టణ కమిటీ అధ్యక్షులు ఎండి ఖాజా పాషా,ఎంపీటీసీ సభ్యులు కుమ్మరి స్వప్న చంద్రబాబు,మండల పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులు పర్వతాల రమేష్, బట్టు రమేష్,ఎండీ అరిఫ్, కాళ్ళ రామకృష్ణ,గండేపల్లి నరసయ్య,బాస పుల్లయ్య, కొండాయి చిన్ని,పాలకుర్తి విజయ్,తాళ్లపల్లి మోహన్, మండల మహిళా ప్రధాన కార్యదర్శి సయ్యద్ సఫీయా, ఎల్లయ్య,బట్టు కొమురయ్య, అజ్మత్ ఖాన్,దడిగల లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: