- పినపాక మండల అధ్యక్షుడు పగడాల సతీష్ రెడ్డి
మన్యం మనుగడ, పినపాక:
పినపాక మండలం లోని టిఆర్ఎస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశానికి ప్రతి టిఆర్ఎస్ పార్టీ కార్యకర్త హాజరుకావాలని పినపాక మండల అధ్యక్షుడు పగడాల సతీష్ రెడ్డి పిలుపునిచ్చారు. పినపాక మండలం లోని ఏడూళ్ల బయ్యారం క్రాస్ రోడ్ లో గల జివిఆర్ ఫంక్షన్ హాల్ లో ఫిబ్రవరి 21 వ తారీఖున టిఆర్ఎస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశము ఏర్పాటు కానుందని, ఈ సమావేశానికి టిఆర్ఎస్ ముఖ్య నాయకులు, ఎంపీపీ, వైస్ ఎంపీపీ , టిఆర్ఎస్ కార్యకర్తలు , పార్టీ ప్రజాప్రతినిధులు, అభిమానులు హాజరుకావాలని మండల అధ్యక్షుడు పగడాల సతీష్ రెడ్డి పిలుపునిచ్చారు.
Post A Comment: