మన్యంటీవి, అశ్వారావుపేట: పువ్వాడ యువజన సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలో భాగంగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆదేశానుసారం అశ్వరావుపేటలో రింగ్ రోడ్డు సెంటర్ నందు టిఆర్ఎస్ నాయకులు సొసైటీ చైర్మన్ నూతక్కి నాగేశ్వరావు, సుంకవల్లి వీరభద్రం ఆధ్వర్యంలో రూపాయికి దోశ కార్యక్రమం నిర్వహించి రూపాయికే దోశ అందించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న టౌన్ ప్రెసిడెంట్ సంపూర్ణ, మోహన్ రెడ్డి, కలపాల శ్రీనివాస్, అల్లాడి రామారావు, చిప్పలపల్లి శ్రీను, హరి, ఎస్ కే బాజీ బాబా, శ్యామ్, అశ్వరావుపేట నియోజవర్గ యువజన నాయకులు మోటూరి మోహన్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: