మన్యం టీవీ, అశ్వాపురం: అశ్వాపురం మండలం లోని గొల్లగూడెం గ్రామపంచాయతీ రాసాల సుశీలమ్మ వారి భర్త వీరయ్య పార్థివదేహానికి నివాళ్లు అర్పించిన తెరాస పార్టీ మండల అధ్యక్షులు కోడి అమరేందర్. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ కంచుకట్ల వీరభద్రమ్ ,మాజీ ఎంపీపీ కొల్లు మల్లారెడ్డి ,పినపాక నియోజక వర్గ ఎస్ ఎస్ సి విభాగ అధ్యక్షులు వెన్న అశోక్ , మొండికుంట సర్పంచ్ మర్రి మల్లారెడ్డి, మండల ఎస్ ఎస్ సి సెల్ అధ్యక్షులు వెంకటరమణ, చిలక వెంకటరమయ్య,మండల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: