మన్యం టివి దుమ్ముగూడెం:
చినన్నలబల్లి గ్రామంలో టీవీఎస్ ఎక్సెల్ వాహనం ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొట్టిన ధర్మపేట గ్రామం చెందిన ఏడుగురు కూలీలకు గాయాలయ్యాయ. చిన్న నల్లబెల్లి ప్రధాన రహదారిపై విరభద్రపురం గ్రామానికి చెందిన కొంమారం బుజ్జి ఎక్సెల్ వాహనంపై వెళుతున్నాడు అతను పెట్రోల్ బంకు వద్ద ఒక్కసారిగా యూ టర్న్ తీసుకోవడంతో 15 మంది కూలీలతో వెళ్తున్న ఆటో అదుపుతప్పి బోల్తా పడింది ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఆరుగురికి, కొమరం బుజ్జి కి గాయాలయ్యాయి స్థానిక హాస్పిటల్ తరలించి చికిత్స అందిస్తున్నారు
Post A Comment: