మన్యం టివి మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,
మణుగూరు మండలం లోని తొగ్గుడెంలోని,మినీ మేడారం జాతరలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు. ఈ సందర్భంగా సంప్రదాయ నృత్యాలు,డోలు మేళం తో రేగాకు ఘన స్వాగతం పలికిన ఆలయ కమిటి,అర్చకులు.పార్టీ శ్రేణులు,అభిమానులు.ఈ కార్యక్రమంలో మండల ప్రజాప్రతినిధులు,పార్టీ నాయకులు,కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: