మన్యం మనుగడ ప్రతినిధి అశ్వాపురం: అశ్వాపురం మండలం లోనిరామచంద్రపురం గ్రామపంచాయతీ పరిధిలో నూతన పోస్ట్ ఆఫీస్ ను భద్రాచలం పోస్టల్ ఏ ఏ ఎస్ పి ఎం రవి కుమార్, ఎం ఓ దుర్గా ప్రసాద్ మరియు గోపాల్ కలిస సర్పంచ్ కాక అశోక్ ఆధ్వర్యంలో నూతన పోస్ట్ ఆఫీస్ ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా రవి కుమార్ పోస్టల్ శాఖ అందిస్తున్న పలు రకాల సేవల గురించి గ్రామస్తులకు వివరించి ఈ సేవలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మిట్టకంటి రవీందర్, వెంగల వెంకట్ రెడ్డి,మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: