మన్యం మనుగడ ప్రతినిధి అశ్వాపురం: ఈరోజు అశ్వాపురం మండలం లోని రామచంద్రపురం గ్రామపంచాయతీ సత్యనారాయణ పురం గ్రామంలో బొడ్రాయి ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, డిసిసిబి డైరెక్టర్ తుళ్లూరు బ్రహ్మయ్య, నెల్లిపాక పిఎసిఎస్ చైర్మన్ మధుసూదన్ రెడ్డి, జెడ్ పి టి సి సుధీరెడ్డి సులక్షణ రెడ్డి, ఎంపీపీ ముత్తినేని సుజాత, మండల నాయకులు సర్పంచులు, ఎంపీటీసీలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: