మన్యం మనుగడ, మణుగూరు:
భద్రాద్రి జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు చేతుల మీదగా 70.లక్షల వ్యయంతో నిర్మించిన మణుగూరు నూతన వాసవి సురక్ష బస్టాండ్ ప్రారంభోత్సవం జరిగింది.తెరాస పార్టీ స్థానిక నాయకులు,కార్యకర్తలు,ప్రజా ప్రతినిధులు
సహాకార సంఘాల చైర్మెన్ల్, మరియు డైరెక్టర్లు, వివిధ స్థాయిలో నామినేటెడ్ పదవులలో ఉన్న నాయకులు,సర్పంచులు,ఎంపీటీసీ లు, జడ్పీటీసీలు, యువజన నాయకులు, మహిళానాయకులు, కార్మిక సంఘాల నాయకులు, అభిమానులు, యువజన నాయకులు, సోషల్ మీడియా సభ్యులు, ఎలక్ట్రానిక్ మీడియా తదితరులు పాల్గొన్నారు
Post A Comment: