మన్యం మనుగడ, మణుగూరు:గ్రామాల అభివృద్ధి టీఆరెస్ తోనే సాధ్యం అని మణుగూరు ఎంపీపీ కారం విజయకుమారి అన్నారు. ఆమె మండల పరిధిలోని
విజయ నగరం గ్రామంలో ఎంపీపీ నిధుల నుంచి 8 లక్షల రూపాయలతో సిసి రోడ్లకు శంకుస్థాపన చేశారు.పనుల లో నాణ్యత ప్రమాణాలు పాటించాలి కాని ఆమె గుత్తేదారుకు సూచించారు ఈ కార్యక్రమంలో రామానుజవరం ఎంపీటీసీ. పాయం.లక్ష్మయ్య, పంచాయతీ రాజ్ ఏ ఈ రామారావు , స్థానిక సర్పంచ్ పాయం కామరాజు, ఉపసర్పంచ్ కంటం సురేష్, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు ముత్యం బాబు, యూత్ మండల అధ్యక్షుడు హర్ష నాయుడు, బోయిళ్ళ రాజు,స్థానిక వార్డు నెంబర్ స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: