మన్యం టివి దుమ్ముగూడెం::
దుమ్ముగూడెం మండలం లోని చింతపల్లి గ్రామంలో బ్రిడ్జి పనులు చేస్తున్న 6 వాహనాలను తగులబెట్టారు. ఒక ప్రోకైనార్ మిక్సర్,2 ట్రాక్టర్, జెసిబి లను తగలబెట్టారు ఈరోజు సాయంత్రం నాలుగు ఐదు గంటల ఎవరు లేని ఈ సమయంలో వచ్చి వాహనాలు తగలబెట్టారు మూడు వాహనాలు అపహరించినట్లుగుర్తించారు. 20 మంది దాకా మావోయిస్టు వచ్చినట్టు గ్రామస్తులు తెలియజేశారు
Post A Comment: