మన్యం మనుగడ మంగపేట.
మండల పరిధిలోని కమలాపురం ఏటూరునాగారం మార్గమధ్యలో లారీ ద్విచక్ర వాహనం ఎదురెదురుగా ఒకదానికొకటి ఢీ కొనడంతో ద్విచక్ర వాహనం పై వెళుతున్న ముగ్గురు వ్యక్తులలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మరణించగా ఇద్దరు వ్యక్తులకు గాయాలయ్యాయి. గాయాలైన వ్యక్తులను వరంగల్ ఎంజీఎం కు తరలించారు. మృతుడు నూనె దేవేందర్ తండ్రి రమేష్ (16) అనే వ్యక్తి మరణించడంతో విషయం తెలుసుకున్న దేవేందర్ తల్లి నూనె రమా ఫిర్యాదు మేరకు మంగపేట ఎస్ఐ ఎస్ కె తాహెర్ బాబా ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
Post A Comment: