మన్యం టీవీ, అశ్వాపురం:ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మొండికుంట కె.వి.ఆర్ ఫంక్షన్ హాల్ లో జరిగిన కోడి సురేందర్ వెడ్స్ ఉదయభాను రిసెప్షన్ వేడుకలకు హాజరై నూతన వధూవరులను అక్షింతలు వేసి ఆశీర్వదించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు, టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు. ఈ కార్యక్రమంలో అశ్వాపురం మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కోడి అమరేందర్, వైస్ ఎంపీపీ కంచు కట్ల వీరభద్రం, పినపాక నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షులు వెన్న అశోక్, గజ్జల లక్ష్మారెడ్డి, మల్లెమడుగు ఉప సర్పంచ్ చావా వీర రాఘవులు, మొండికుంట ఉపసర్పంచ్ మేడవరపు సుధీర్, కోడి గంగయ్య, నజీర్ సోను, మండల నాయకులు యువజన నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: