మన్యం టీవి న్యూస్,వెబ్ డెస్క్:
హైదరాబాద్ అసెంబ్లీలో ఇటీవల భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడి గా నియమితులైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ , పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు గారిని మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేసి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేసిన... భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ శ్రీ దిండిగాల రాజేందర్.
ఈ కార్యక్రమంలో ఇల్లెందు నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: