మన్యంటీవి, అశ్వారావుపేట:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలం, అచ్యుతాపురం గ్రామంలో, స్వాతంత్ర్య సాయుధ పోరాట యోధులు, ఆదివాసి ఉద్యమకారులు, కీ" శే" సోయం గంగులు సహచరుడు టిఆర్ఎస్ నాయకులు రాజా రామ్మోహన్ రెడ్డి మామయ్య కామ్రేడ్ రేగుల చెన్నారెడ్డి స్వర్గస్తులైన నందున వారి భౌతికకాయాన్ని సందర్శించి విప్లవ జోహార్లు అర్పించిన అశ్వారావుపేట నియోజకవర్గ నాయకులు జారే ఆదినారాయణ.
Post A Comment: