మన్యం టీవీ న్యూస్, దమ్మపేట, ఫిబ్రవరి ( 10 ) గురువారం:
ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ గెలుపొందిన ఎమ్మెల్సీ తాత మధుసూదన్ ఎమ్మెల్సీ హోదాలో రివ్యూ మీటింగ్ లో భాగంగా మొదటిసారిగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వచ్చిన శుభ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనుదీప్ తో కలిసి స్వాగతం పలికారు.ఈ సందర్భంగా అశ్వారావుపేట శాసనసభ్యులు మెచ్చా నాగేశ్వరరావు విప్ రేగా కాంతారావు, ఎమ్మెల్సీ తాతా మధు , జిల్లా కలెక్టర్అనుదీప్ లకు అశ్వారావుపేట నియోజకవర్గంలోని పలు సమస్యలపై చర్చించారు.
అనంతరం నిర్వహించిన రివ్యూ మీటింగ్ లో ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు పాల్గొన్నారు.
Post A Comment: