మన్యం మనుగడ, భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి
కొత్త దామోదర్ గౌడ్:
టీఆరెస్ పార్టీ జిల్లా
అధ్యక్షులుగా భాద్యతలు చేపట్టిన పినపాక ఎమ్మెల్యే, విప్ రేగా కాంతారావు ని కొత్తగూడెం నియోజకవర్గానికి చెందిన టీఆరెస్ ప్రజాప్రతినిధులు సన్మానించారు. సోమవారం రేగా
కొత్తగూడెం నియోజకవర్గం టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్ష, కార్యదర్శులు తో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా సొసైటీ ఉపాధ్యక్షులు కోత్వాల శ్రీనివాస రావు,లక్ష్మీదేవి పల్లి టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కొట్టి వెంకటేశ్వరరావు, చుంచుపల్లి టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు అబ్దుల్ ఉమర్, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: