మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం లోని గుట్ట మల్లారం గ్రామ పంచాయితీ పరిధిలో కారం. కళ్యాణ్ తెల్లవారుజామున అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించిగా విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు వారి నివాసానికి వెళ్లి కారం.కళ్యాణ్ పార్థివదేహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పొశం.నర్సింహారావు,పీఏసీఎస్ చైర్మన్ కుర్రి.నాగేశ్వరరావు, సర్పంచ్ కారం.ముత్తయ్య, ఎంపీటీసీ కణితి బాబురావు, పట్టణ అధ్యక్షులు అడపా. అప్పారావు,కార్యదర్శి నవీన్, మీడియా ఇంచార్జి యాదగిరి గౌడ్,నియోజకవర్గ యువజన అధ్యక్షులు సాగర్ యాదవ్, పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు,యువజన నాయకులు,తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: