CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

భారత ప్రధాని మోడీ దిష్టి బొమ్మ దహనం.

Share it:

 



మన్యం మనుగడ వాజేడు: 

 

ఢిల్లీ కేంద్రంగా పార్లమెంట్ సాక్షిగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ రాష్ట్ర విభజన పైన ఘాటైన వ్యాఖ్యలు చేయడం, తెలంగాణ ప్రజల మనోభావాలను అవమానించారని తెలంగాణ ప్రజలు పోరాట పలితం రాష్ర్ట న్ని సాధించారని, ప్రధానికి తెలియదా అని, తెలంగాణ ప్రజలకు ప్రధాని క్షమాపణ చెప్పాలని, టీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు,ఐటీ మాత్యులు శ్రీ కేటీఆర్

డిమాండ్ చేస్తూ..ప్రధాని దిష్టిబొమ్మ దహనం,నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలపాలి అని పిలుపునిచ్చారు.

వారి ఆదేశాల మేరకు,మండల కేంద్రంలో మండల అధ్యక్షుడు పెనుమళ్ల రామకృష్ణారెడ్డి, ఆధ్వర్యంలో..ఎంపీపీ, శారద శ్యామల, ఎంపీటీసీలు,సర్పంచ్లు,వార్డు నంబర్లు,సీనియర్ నాయకులు,కార్యకర్తలు పాల్గొని నిరసన తెలిపి మోడీ దిష్టిబొమ్మను చావు డప్పులతో దహనం చేశారు.

Share it:

TS

Post A Comment: