మన్యం మనుగడ ప్రతినిధి:
సమ్మక్క సారలమ్మా మేడారం జాతర పరిధిలో ఊరట్టం గ్రామం లో వెటర్నరీ అసిస్టెంట్ సనప రవి సిబ్బంది ఆధ్వర్యంలో పశు వైద్య శిబిరం ప్రారంభించారు. ఈ కార్యక్రమం లో సర్పంచ్ గొంది శ్రీధర్, ఉప సర్పంచ్ కోరం సమ్మక్క,ఆత్మ డైరెక్టర్ చేర్ప చంద్రశేఖర్ రావు, కారోబార్ దబ్బగట్ల నారాయణ, గ్రామస్తులు చేర్ప రవీందర్, చేర్ప ధనార్జన్ రావు తదితరులు పాల్గొన్నారు
Post A Comment: