CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

టీపీసీసీ ఉపాధ్యక్షుడు,ఎమ్మెల్యే వీరయ్యను కలిసిన మండల నాయకులు.

Share it:

 


 ములకలపల్లి:ఫిబ్రవరి21:(మన్యం మనుగడ)న్యూస్:

తెలంగాణ పీసీసీ ఉపాధ్యక్షులు,భద్రాద్రి కొత్తగూడెం కాంగ్రెస్ జిల్లా ప్రెసిడెంట్,భద్రాచలం నియోజకవర్గ ఎమ్మెల్యే పొదెం వీరయ్య ని కలిసిన ములకలపల్లి మండల నాయకులు మర్యాదపూర్వకంగా క్యాంపు కార్యాలయం లో కలిసారు,ఈ సందర్బంగా మండలం లో కాంగ్రెస్ పార్టీ బలోపేతం గురించి,క్రియాశీలక సభ్యత్వాల నమోదు, పార్టీ కార్య క్రమాలు,మండలం లో కాంగ్రెస్ పార్టీ ని బలోపేతం చెయ్యాలని, పలు అంశాలపై సుదీర్ఘంగా వారితో చర్చించారు.ఈ కార్యక్రమములో ములకలపల్లి కాంగ్రెస్ పార్టీ మండల ఇంచార్జ్ తాండ్ర ప్రభాకర్ రావు, మండల కిసాన్ సెల్ అధ్యక్షులు అచ్చన వెంకటేశ్వర్లు, మైనారిటీ సెల్ అధ్యక్షులు ఎండీ అంజుమ్, సీనియర్ నాయకులు ఖాదర్ బాబా,పాలకుర్తి రత్నభూషణం,పుష్పాల హనుమంత్, కొండ్రు రవి, పామర్తి కృష్ణారావు,గుంటురు ముత్తయ్య , గుర్రం కృష్ణ మరియు తదితరులు పాల్గొన్నారు .

Share it:

TS

Post A Comment: