మన్యం మనుగడ మంగపేట.
ములుగుజిల్లా,మంగపేటమండము,కమలాపురం గ్రామానికి చెందిన తెరాస కార్యకర్త పసుపులేటి శ్రీనివాసరావు కుమార్తె గత సంవత్సరం కిడ్నీ సమస్యతో హాస్పటల్ లో చికిత్స పొందుతూ మరణించగా ఆమె వైద్యానికి అయిన ఖర్చుకు సంబందించిన బిల్లులు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా (60000.00) అరవై వేలరూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కును పసుపులేటి శ్రీనివాసరావు కు అందజేయడం జరిగింది
ఈ సందర్భంగా పసుపులేటి శ్రీనివాసరావు మాట్లాడుతూ కష్టాలలో ఉన్న నాకు ఆసరాగా ఆర్ధిక సహాయం అందించిన తెరాస ప్రభుత్వానికి, సీఎం కెసిఆర్ కు చెక్కు రావడానికి సహకరించిన మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ డా.అజ్మీర ప్రహ్లాద్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
Post A Comment: