మన్యం మనుగడ మంగపేట
మంగపేట మండలం సంగంపల్లి గ్రామానికి చెందిన టీఆర్ఎస్ పార్టీ మండల నాయకులు,సముద్రాల గోపయ్య-సరోజన దంపతుల కుమారుడైన సముద్రాల భాషా-శిరీష రిసెప్షన్ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన టిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు వత్సవాయి శ్రీధర్ వర్మ ,మండల అధ్యక్షులు కుడుములలక్ష్మీనారాయణ,పిఏసిఎస్ చైర్మన్ తోట రమేష్ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి గుండేటి రాజుయాదవ్,ఆత్మ డైరెక్టర్ అమిలి చంద్రం,పిఏసిఎస్ డైరెక్టర్ బాబురావు, మండల యూత్ అధ్యక్షులు గుమ్మల వీరస్వామి, సంగంపల్లి గ్రామ కమిటీ అధ్యక్షులు వెంకటేష్, ఎస్టీ సెల్ మండల ప్రధాన కార్యదర్శి కెక్కం జగదీష్, మండల నాయకులు నూతిలకంటి ముకుందం, నరేష్ ,మండల సోషల్ మీడియా ఇంఛార్జ్ గుడివాడ శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: