(మన్యం మనుగడ వాజేడు.)
ములుగు గట్టమ్మ జాకారం మూల మలుపు దగ్గర బస్ డ్రైవర్ నిర్లక్ష్యంతో బస్ కార్ ని డీ కొట్టగా ప్రమాదంలో ములుగు జిల్లా వాజేడు మండలం ధర్మారం గ్రామానికి చెందిన వారు కంభంపాటి శ్రీను,రమేష్,జ్యోతి,కళ్యాణ్ అక్కడికక్కడే మృతి చెందగా విషయం తెలుసుకున్న ములుగు జిల్లా పరిషత్తు చైర్మన్,టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు
కుసుమ జగదీష్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.వారి కుటుంబాలకు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.
టీఆర్ఎస్ పార్టీ పరంగా అండగా ఉంటాం అని జడ్పీ చైర్మన్ తెలిపారు.కార్ లో ప్రయాణిస్తున్న ఐదుగురులో నలుగురు మృతి చెందగా సుజాత వరంగల్ కేంద్ర హాస్పిటల్ కి తరలించారు.వారి పరిస్థితి విషమంగా ఉంది అని ములుగు ఎసై ఓంకార్ తెలిపారు.
Post A Comment: