మన్యం టీవీ భుర్గంపాడు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పాల్వంచ మండలం, జగన్నాధపురం పెద్దమతల్లి గుడి,అమృత ఫంక్షన్ హాల్ నందు లక్ష్మీపురం సొసైటీ డైరెక్టర్ మేడగం.రామిరెడ్డి- కొటేశ్వరమ్మ మనవరాళ్ళు యశ్వినిరెడ్డి-ప్రియాంకరెడ్డి ల ఓణీల అలంకరణ వేడుకకు హాజరై అక్షింతలు వేసి ఆశీర్వదించిన బూర్గంపహాడ్ జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత- రామకొండా రెడ్డి దంపతులు.ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ మండల అధ్యక్షులు గోపిరెడ్డి రమణ రెడ్డి,టిఆర్ఎస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం. జగదీష్,లక్ష్మీపురం వార్డు సభ్యులు పాలం దివాకర్ రెడ్డి. తాళ్లూరి శ్రీహరిబాబు,గాదె. నర్సిరెడ్డి,పాలం ప్రకాష్ రెడ్డి, ఆవుల పవన్ కుమార్ రెడ్డి, ఆవుల వెంకట్రామిరెడ్డి, దేవులపల్లి.సందీప్ పాల్గొన్నారు.
Post A Comment: