ములకలపల్లి:.మన్యం మనుగడ: (న్యూస్):
మండలం లోని సీతాయిగూడెం గ్రామ పంచాయితీ,గండి ప్రోలు గ్రామ శివారులో గల ప్రాంతంలో కోడిపందాలు నిర్వహిస్తున్నారని సమాచారం మేరకు శ్రీనివాస్ రావు తోటి సిబ్బంది తో దాడి చేసి ఆరుగురు వ్యక్తులను ,11 మోటార్ సైకిల్స్, మూడు కోడి పుంజులు, 3300 రూపాయలు స్వాధీన పరచుకున్నారు.
అరెస్ట్ చేసిన వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు,ఈ కార్య క్రమంలో ఎస్ హెచ్ వో. వి. ప్రకాష్ రావు,రామ్మూర్తి,పాల్గొన్నారు.
Post A Comment: