మన్యంటీవి, అశ్వరావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలం, బచ్చువారి గూడెం గ్రామ పంచాయితీ రేగడి గుంపులో నామ ముత్తయ్య ట్రస్ట్ తరుపును బిర్రం వెంకటేశ్వరరావు చీరల పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెరాస గ్రామ అధ్యక్షుడు రామినేని రాంప్రసాద్, కుంజా రాముడు, చిచ్చుడి వెంకటేశ్వరరావు, మడకం శ్రీను, మడకం హరీష్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: