మన్యం టీవీ న్యూస్ దమ్మపేట ఫిబ్రవరి ( 19 ) శనివారం ;- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం అల్లిపల్లి గ్రామం లో NREGS ద్వారా శాంక్షన్ అయిన సీసీ రోడ్డు శేంకుస్థాపన చేశారు తరువాత పట్వారీగూడెం లో మీ సేవా కేంద్రాన్ని ఓపెన్ చేశారు తర్వాత పట్వారీగూడెం ముకుందాపురం శుభకార్యములకు హాజరైనారు అశ్వారావుపేట శాసనసభ్యులు మెచ్చా నాగేశ్వరరావు వారి వెంట ఆలపాటి ప్రసాద్ జెడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు ఎంపీపీ సోయం ప్రసాద్ ఏఏంసీ ఉపాధ్యక్షుడు కొయ్యల అచ్యుతరావు ఎంపీటీసీ విజయలక్ష్మి మాజీ ఎంపీటీసీ మన్నెం అప్పారావు అబ్దుల్ జిన్నా రాయల నాగేశ్వరరావు బొల్లికొండ ప్రభాకర్ బొజ్జా రమేష్ ఉప సర్పంచ్ రెడ్డిమల్ల నాగయ్య మన్నెం కిషోర్ పద్ధం భాస్కర్ అయ్యప్ప సర్పంచ్ నరసింహారావు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు
Post A Comment: