మన్యంటీవి, అశ్వారావుపేట:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం వినాయకపురం గ్రామంలో జొన్నలగడ్డ వారి వివాహ వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు పాల్గొని నూతన వరుడికి అక్షింతలు వేసి ఆశీర్వదించి వస్త్రాలను బహూకరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి అంకిత మల్లికార్జునరావు మరియు మండల నాయకులు బిర్రం వెంకటేశ్వర్లు, పోట రాజులు, దమ్మపేట మండలం నాయకులు కొయ్యల అచ్యుతరావు, రాయల నాగేశ్వరరావు, రమేష్, ప్రభాకరు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: