గుండాల ఫిబ్రవరి 17 (మన్యం మనుగడ) అఖిలపక్షం తలపెట్టిన బంద్ సంపూర్ణంగా జరిగింది. మండలం పరిధిలోని మామ కన్ను గ్రామానికి చెందిన కల్తీ కన్నయ్య అనే రైతు భూమి ఫారెస్ట్ అధికారులు తీసుకున్నారన్న మనోవేదనతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. దానికి నిరసనగా అఖిలపక్షం ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించగా అన్ని వర్గాల ప్రజలు వ్యాపారస్తులు బంద్కు సంపూర్ణ మద్దతు తెలిపారు
Post A Comment: