గుండాల/ ఆళ్ల పల్లి ఫిబ్రవరి 17(మన్యం మనుగడ)పినపాక నియోజకవర్గ శాసనసభ్యుడు ప్రభుత్వ విప్ రేగా కాంతారావు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షునిగా మొదటిసారి ఆళ్లపల్లి మండల పర్యటన సందర్భంగా ఆయనను అల్లపల్లి మండల పరిధిలోని మర్కోడు గ్రామ టిఆర్ఎస్ నాయకులు ఘనంగా సన్మానించరు. అనంతరం వారు మాట్లాడుతూ తొలిసారిగా మండలానికి వచ్చిన ఆయనను సన్మానించారు అన్నారు.ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ ఆళ్లపల్లి మండల అధ్యక్షుడు పాయం నర్శింహారావు, ఆళ్లపల్లి మండల టిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా అధ్యక్షుడు కంచర్ల సందీప్ మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
Post A Comment: