గుండాల ఫిబ్రవరి 11 (మన్యం మనుగడ) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు, ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ను గుండాల మండల టిఆర్ఎస్ నాయకులు మోకాళ్ళ వీరస్వామి, గుండాల మండల యువజన విభాగం అధ్యక్షులు సయ్యద్ అర్జు కరకగూడెం లోని ఆయన నివాసంలో శాలువాతో సన్మానించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికల నందున తొలిసారి మర్యాదపూర్వకంగా ఆయనను కలిశాము అని వారు పేర్కొన్నారు
Post A Comment: