మన్యం మనుగడ, పినపాక:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం పాకాల గ్రామానికి చెందిన శంకా రాము అనే టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త మృతి చెందటంతో అతని తల్లి శంకా రామక్క కుటుంబానికి టీఆర్ఎస్ పార్టీ తరుపున మంజూరైన రూ.2 లక్షల రూపాయల చెక్కును తెలంగాణ ప్రభుత్వ విప్, పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే, టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు గురువారం ఏడూళ్లబయ్యారం క్రాస్రోడ్లో గల టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో చెక్కును పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు,ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: