ములకలపల్లి :ఫెబ్రవరి 21(:మన్యం మనుగడ )న్యూస్ :మండలం లోని గుట్టగుడెం గ్రామ సమీపం లో పులి కనిపించింది. పశువుపై దాడి చేసింది .ఈ విసయాన్ని పశువు యజమాని ,స్తానిక ప్రజలు అటవీ అధికారులకు సమాచారం అందించారు.పులి సంచరించిన ప్రదేశాని పరిశీలించిన అటవీ అధికారులు పులి అడుగులేనని ద్రువికారించారు .పశువులను మేపడానికి అడవులకు వెళ్ళొద్దని,పులి ఎక్కడ కనిపించిన వెంటనే మాకు సమాచారం అందించాలని,అటవీశాఖ అధిలారులు సమీపంలోని గ్రామ ప్రజలకు తెలియజేసారు.
Navigation
Post A Comment: