మన్యం మనుగడ మంగపేట.
మంగపేట మండలం బోర్ నర్సాపూర్ గ్రామం లో కారు అదుపు తప్పి పొలాల్లోకి దుసుకుపోయిన సంఘటన చోటు చేసుకుంది.ఆదివారం నాడు బోర్ నర్సాపూర్ గ్రామం వద్ద వేగంతో ప్రయానిస్తున్న కార్ ఒకటి అదుపుతప్పి పక్కనే ఉన్న పంట పొలాల్లోకి దూసుకవెళ్ళింది. ఈ సంఘటన లో కారులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు స్వల్ప గాయలతో బయటపడ్డారు.గాయపడ్డవారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఎవరికీ ఎటువంటి తీవ్ర గాయాలు కాలేదని స్థానికులు తెలియజేశారు.ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Post A Comment: